హోమ్

తెలంగాణ పోర్టల్

తెలంగాణ, భౌగోళిక మరియు రాజకీయ అస్తిత్వంగా జూన్ 2, 2014న యూనియన్ ఆఫ్ ఇండియాలో 29వ మరియు అతి పిన్న వయస్కుడైన రాష్ట్రంగా జన్మించింది. అయితే, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక మరియు చారిత్రక సంస్థగా దీనికి కనీసం రెండు వేల ఐదు వందల సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ అద్భుతమైన చరిత్ర ఉంది. 
cm-photo

గౌరవనీయ ముఖ్యమంత్రి
శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు

గౌరవనీయ గవర్నర్
డాక్టర్.(శ్రీమతి) తమిళిసైసౌందరరాజన్

4215179

చరిత్ర

4215179

భాష మరియు సంస్కృతి

GOVERNMENT INITIATIVES

ప్రభుత్వ పథకాలు

BUDGET _ FINANCE

ఆర్థిక ప్రణాళిక

TENDERS

టెండర్స్

GAZETTE

రాజపత్రం / గెజెట్

GOVERNMENT ORDERS

ప్రభుత్వ ఉత్తర్వులు

DOWNLOA__DS

డౌన్ లోడ్

REPORTS

వార్షిక నివేదిక

NEWS & PRESS RELEASES

వార్తలు మరియు పత్రికా ప్రకటనలు

WEBMAIL

వెబ్ మెయిల్

CALENDAR

క్యాలెండర్

Telangana Map-HomePage-33districts

TELANGANA PROFILE

రాజధాని నగరం

హైదరాబాద్

జనాభా

350.04 లక్షలు

జిల్లాలు

33

కుటుంబాలు

83,04 లక్షలు

పరిమాణం

112,077 Sq. Kms.

NEWS & PRESS RELEASES​

News

CM Sri A. Revanth Reddy Pays Tribute to the statue of Mahatma Jyotiba Phule

మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా హైదరాబాద్ అంబర్‌పేటలోని ఆ మహనీయుడి విగ్రహానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు పూలమాల వేసి నివాళులు అర్పించారు.

Read More »
News

CM Sri A. Revanth Reddy inaugurated Young India Police School at Manchirevula, Narsingi.

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ స్కూల్ విధానం ప్రవేశపెట్టాలన్న ఆలోచన చేస్తున్నామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ప్రభుత్వ విద్యా విధానంలో ప్రాథమిక స్థాయిల్లోనే అస్పష్టత ఉన్నదని గమనించి, ఆలోచన చేసి ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విధానం ప్రవేశపెట్టాలన్న ఆలోచన చేసినట్టు వివరించారు.

Read More »
News

CM Sri Revanth Reddy Attended Sri Sitarama Thirukalyana Mahotsavam at Bhadrachalam

భద్రాచలం శ్రీ సీతారామ స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి దంపతులు ఈ వేడుకలో ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు.

Read More »
News

CM Sri A Revanth Reddy launched the ‘Fine Rice’ distribution scheme in Huzurnagar

రాష్ట్రంలోని ప్రతి పేదవారి ఇంటికి సన్నబియ్యం చేరాలన్న చారిత్రాత్మక పథకానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. ఉగాది, రంజాన్ పండుగల శుభసందర్భంగా పేదవారికి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్నబియ్యం అందజేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు.

Read More »

ఛాయాచిత్రాల ప్రదర్శన

వీడియో గ్యాలరీ