
Hon’ble CM Sri A. Revanth Reddy Participated in the Statue Unveiling Ceremony of Mahatma Jyotirao Phule and Savitribai Phule at Imax Circle, Opposite HMDA Grounds, Necklace Road, Hyd.
నెక్లెస్ రోడ్, హెచ్ఎండీఏ గ్రౌండ్స్ ఎదురుగా ఏర్పాటు చేసిన జ్యోతీరావు పూలే, సావిత్రీబాయి పూలే విగ్రహాలను ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించి ఆ మహనీయులకు నివాళులర్పించారు.




