
వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్కు చెందిన ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జర్గెన్స్ గారు, ఫోరం డిజిటల్ ఎకానమీ స్ట్రాటజీ హెడ్ మంజు జార్జ్ గారితో సమావేశమైంది.
ప్రతి ఏటా దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు అనంతరం, దానికి ఫాలోఅప్గా హైదరాబాద్లో జూలై – ఆగస్టు నెలల్లో సమావేశం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సదస్సు ప్రతినిధుల ముందు ప్రతిపాదించారు.




