
Hon’ble CM Sri A. Revanth Reddy Participated in the Foundation Stone Laying Ceremony of Arya Vysya Atma Gourava Bhavanam at Uppal Bhagayat, Hyd.
హైదరాబాద్లోని ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన సముదాయ నిర్మాణానికి ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు. ఈ భూమిపూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి గారు, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి గారు, మాజీ మంత్రి టీజీ వెంకటేష్ గారు, పలువురు శాసనసభ్యులు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.




